ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం, బిజెపి రాజాసింగ్ సంచలన నిర్ణయం (వీడియో)

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయంమ తీసుకున్నారు. ఎంఐఎం వ్యక్తి ప్రొటెం స్పీకర్ గా ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనని రాజాసింగ్ ప్రకటించారు. సీఎం తన నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంటే మంచిదని ఇది తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనన్నారు. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను కేసీఆర్ నియమించారు. ఎంఐఎం వారు నిజాం నవాబులను అనుసరించేవారని వారిని ఎలా నియమిస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు. రాజాసింగ్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.