మావోయిస్టు నేత తల్లి మృతి

తెలంగాణ బెల్లంపల్లి కన్నలబస్తీలో మావోయిస్టు కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్  తల్లి వెంకటమ్మ మృతి చెందారు.  40 ఏళ్ళు గా  కటకమ్ సుదర్శన్ అజ్ఞాతం లో ఉంటున్నారు.   లొంగిపోయి ఇంటికి తిరిగిరావాలని 15 సంవత్సరాలుగా ఆమె కొడుకును కోరుతూ ఉండిందని చెబుతున్నారు. ఈరోజే  వెంకటమ్మ అంత్య క్రియలు జరుగుతున్నాయి.