పోలవరం నిర్వాసితులతో జనసేన పవనన్న (గ్యాలరీ)

ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలవరం ప్రాజక్టు భూనిర్వాసితులతో సమావేశమయి వారి సమస్యలను చర్చించారు. ఆయన మాదాపురం గ్రామం సందర్శించారు.