పర్సులో ఈ ఒక్క వస్తువు ఉంచితే మీ పర్స్ ఎప్పుడూ ఖాళీ అవదు తెలుసా?

ప్రస్తుత కాలంలో డబ్బు అందరికీ చాలా అవసరం. ప్రతి పని డబ్బుతో ముడిపడి ఉంటుంది. అందువల్ల డబ్బు సంపాదించడానికి అందరూ ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఎంత కష్టపడి పనిచేసిన కూడా డబ్బు సంపాదించలేక పోవటమే కాకుండా ఉన్న డబ్బు కూడా ఖర్చవుతు అప్పుల పాలు అవుతున్నారు. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి వివిధ రకాల పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మన శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు, పూజలు వివరించబడ్డాయి. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఎలాంటి పూజలు, పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

లక్ష్మీదేవికి శుక్రవారం చాలా ఇష్టమైన రోజు. అందువల్ల ప్రతి శుక్రవారం రోజున ఇల్లు శుభ్రం చేసుకుని తెల్లవారుజామున తలంటు స్నానం చేసి.. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులను సమర్పించి పూజ చేయాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెడుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మన పర్సులో ఎల్లప్పుడూ ఒక వస్తువు కూడా ఉంచుకోవాలి. ఆ వస్తువు మన పర్సులో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మనపై ఉంటుంది. బంగారం లేదా వెండి తో తయారుచేసిన లక్ష్మీదేవి నాణెం పర్సులో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తుందని ప్రజల విశ్వాసం.

వాస్తు శాస్త్ర ప్రకారం శుక్రవారం రోజున మీరు మీ పర్స్ లేదా వాలెట్ లో బంగారం ,వెండి తో తయారుచేసిన లక్ష్మి నాణేన్ని ఉంచుకోవాలి. అయితే ఇలా చేయటానికి ముందు ఆ నానాన్ని పూజ గదిలో ఉంచి పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి తన ప్రాప్తి కలుగుతుంది. ఇలా బంగారు వెండితో తయారుచేసిన లక్ష్మీదేవి నాన్న అన్ని పర్సులో ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా ఎదురవవు.