కేరళ కాదు, మన విజయవాడే, వరదల్లో

విజయవాడ లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో  విజయవాడ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

 విజయవాడ గురునానక్ కాలనీఎన్ ఎ సి కళ్యాణమండపం సమీపంలో  ఎపి ఐఐసి  కాలనీ జలమయం..

ఎపిఐఐసి కాలనీలో రోడ్లు చెరువులు ను తలపిస్తున్నాయి.

 కాలనీల్లోకి  ఇలా  వచ్చిన వర్షం నీరు ప్రవహించింది.

ఉదయం నుండి ఇంటిలోకి నీరు రావటం తో  కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.