తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి  బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించనున్నారు. మార్చి 7న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో  బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సభ ఎన్ని రోజులు జరగాలనేది బీఏసీలో నిర్ణయించనున్నారు.