ఏపీ చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి రూ. 16.16 కోట్ల రుణాలు!

జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను నేడు పంపిణీ చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు జగన్‌. 510 లక్షల మందికి వడ్డీలేని రుణాలను ఇవ్వనున్నారు. రూ. 510.46 కోట్లతో చేపట్టిన ఈ పథకం కింద తొలి రెండు విడతలలో వడ్డీ రూ. 16.16 కోట్లు లబ్దిదారులకు జమ చేయనుంది జగన్‌ ప్రభుత్వం. మొదటి విడతలో విడతలో 5.35 లక్షల మంది, రెండో విడతలో 3.70 లక్షల మందికి రుణాలు ఇవ్వనున్నారు.