సుధీర్ రష్మికి ఆషాడం ఏడాది అంటూ దారుణంగా అవమానపరిచిన ఆది?

బుల్లితెర కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ముందు ఈ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి సుదీర్ తప్పుకోవడం ఈ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఇకపోతే ఈవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఆషాడం అల్లుళ్లు అనే కాన్సెప్ట్ తీసుకువచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా రష్మీ ఆషాడంలో అల్లుళ్ళు ఉండకూడదు అంటూ చెబుతుంది.

రష్మీ అలా అనడంతో వెంటనే వర్ష కలుగజేసుకొని సుధీర్ బాబా అక్కడ, నువ్వు ఇక్కడ అక్క అంటుంది. దీంతో రష్మీ ఎవరే నీకు అక్క అంటూ తనపై కోపం ప్రదర్శిస్తుంది.ఇకపోతే ఈ విషయానికి హైపర్ ఆది స్పందిస్తూ అందరికీ ఆషాడం ఒక నెల అయితే సుధీర్ రష్మికి మాత్రం ఏడాది అంటూ కామెంట్ చేశారు. ఈ విధంగా హైపర్ ఆది కామెంట్ చేయడంతో రష్మీ ఎంతో అవమానంగా మొహం పక్కకు తిప్పుకుంది. ఈ క్రమంలోనే ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి మొదటగా వ్యవహరించేవారు. అయితే సుధీర్ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో సుధీర్ స్థానాన్ని రష్మీ భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రశ్మి,హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమానికి ఇంద్రజ న్యాయం నిర్ణయతగా వ్యవహరించేది అయితే ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి పర్మనెంట్ జడ్జ్ కావడంతో ఈ కార్యక్రమం నుంచి బయటకు తప్పుకుంది.