పదో తరగతి అర్హతతో విద్యుత్ సంస్థలో భారీగా జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 11 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. npti.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.మార్చి 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

10వ తరగతి నుంచి పీహెచ్డీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ సెక్రటరీ, అసిస్టెంట్ డైరెక్టర్, గ్రేడ్ iii ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలను బట్టి అర్హత వయస్సులో తేడా ఉంటుంది. విద్యార్హత ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 25,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. విద్యార్హత ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఆధారంగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుండగా కరెంత్ అఫైర్స్ పై అవగాహన ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.