తిరుమలలో శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ తిరునక్షత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ మఠం స్థాపించి 900 సంవత్సరాలు అయిన సందర్భంగా శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ తిరునక్షత్రోత్సవాలు ఆదివారం నిర్వహించారు.

sri sri sri tiruvengada ramanuja jiyar tirunakshtrotsavalu in tirumala
sri sri sri tiruvengada ramanuja jiyar tirunakshtrotsavalu in tirumala

శ్రీశ్రీశ్రీ రామానుజులవారు తిరుమలలో పెద్ద జీయర్ మఠం స్థాపించిన విషయం విదితమే. ఈ మఠానికి మొదటి పెద్ద జీయర్ అయిన శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ తిరునక్షత్రమును పురస్కరించుకొని మఠంలోని శ్రీ రామానుజాచార్యుల సన్నిధిలో నాళాయరా దివ్య ప్రబంధం, శాత్తుమొర గత 10 రోజులుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, శిష్యు బృందం పాల్గొన్నారు. ఈ తిరునక్షత్రోత్సవాల సందర్బంగా సోమవారం సాయంత్రం శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామివారికి శ్రీవారి ఆలయం నుండి పడి