మహబూబ్ నగర్ జిల్లా శాంతి నగర్ లో అద్బుతం జరిగింది. బోరు వేస్తుండగా ఆ బోరులోనుంచి నీళ్లతోపాటు చిల్లర పైసలు కూడా వస్తున్నాయి. ఈ దృష్యాన్ని చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు బోరులో నుంచి వచ్చే చిల్లర ఏరుకోవడానికి ఎగబడ్డారు. అన్ని కూడా ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న నాణేలే కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో కింద ఉంది చూడండి.