జనంతో జగన్ ఇలా కొద్ది సేపు… (ఫోటో గ్యాలరీ)

ఈ రోజు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర  తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రవేశించింది.

యాత్రలో జగన్ జనంతో ఇలా మమేకమయ్యారు.