వేశ్య గృహంలో చెల్లెలు కస్టమరుగా వెళ్లిన సోదరుడు!

నిర్మాత‌ల్ని అలా ముగ్గులో దించుతున్న క‌న్నింగ్ బ్యూటీ

వేశ్య గృహంలో చెల్లెలు కస్టమరుగా వెళ్లిన సోదరుడు

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన కొలకత్తా కి చెందిన 27 ఏళ్ల అమ్మాయి ఇంటి బాధ్యతలు నెరవేర్చడానికి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తుంది. వచ్చే జీతం ఇంటి ఖర్చులకి సరిపోవడం లేదని మరో మంచి ఉద్యోగం కోసం ఆమె వెతుకుతుంది. ఆ సమయం ఆమెకి వేరొక మహిళ తో పరిచయం ఏర్పడి ఏర్పడింది. పరిచయం అయిన మహిళ మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మపలికింది. ఆమె మాటలు విని ఈ అమ్మాయి ఢిల్లీకి వెళ్ళింది. ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లి చూడగా ఆ అమ్మాయికి తన మోసపోయానని అర్థం అయింది. ఆ మహిళ ఆ అమ్మాయిని ఒక వ్యభిచార ముఠా చేతికి అప్పచెప్పింది. రెండు నెలలపాటు వచ్చే కస్టమర్లని సుఖపెట్టమని ఆ ముఠా చిత్రహింసలకు గురి చేసింది. తన జీవితం ఇంతేనని శవమై బతుకుతుంది.

అయితే ఇటీవల ఆమె వద్దకు కలకత్తాకు చెందిన ఒక కస్టమర్ వెళ్ళాడు. అతను అందరి లాగా సుఖం కోరుకోలేదు. ఆమె బాధను పంచుకున్నాడు. ఆమె వేశ్య ఎలా అయింది అని తెలుసుకొని చలించిపోయాడు. ఆమె సోదరుడు ఫోన్ చేసి విషయం చెప్పాడు. విషయం తెలుసుకున్న సోదరుడు అతన్ని కలిశాడు. వివరాలు తెలుసుకొని నిజం నిర్ధారించుకోవడానికి వేశ్యా గృహానికి కస్టమరుగా వెళ్ళాడు. అక్కడ తన సోదరిని చూసి చలించిపోయాడు. బయటకు వచ్చి మహిళా కమిషన్ కి సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పథకం ప్రకారం దాడి చేసి వ్యభిచార ముఠా అరెస్టు చేశారు. బందీగా ఉన్న మహిళలకు విముక్తి కల్పించారు. ఉద్యోగం పేరిట మోసం చేసిన మహిళ పై కూడా కేసు నమోదు చేశారు. ఇదంతా దేశ రాజధాని ఢిల్లీలోని జీపీరోడ్‌లో జరగడం దురదృష్టకరం