రష్మిక కు టాలీవుడ్ అప్పుడే బోర్ కొట్టిందా?

దక్షిణాదిలో ‘గీత గోవిందం’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక మందన్న అనతి కాలంలోనే తెలుగు నాట మహేష్ బాబు, అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం చేజిక్కించుకుంది. కన్నడలో కూడా ఈమె టాప్ హీరోయినే. ఇక తాజాగా రష్మిక తమిళంలో కార్తీతో జత కట్టే అవకాశాన్ని దక్కించుకుంది.

ఇక నుంచి ఈ బ్యూటీ కోలీవుడ్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలనుకుంటుందిట. అవును.. ఇది నిజమే! టాలీవుడ్ అంటే అప్పుడే బోర్ కొట్టిందట? ఎందుకో ఏమో?