19 మంది రెబల్స్ ను 6 ఏళ్ల పాటు బహిష్కరించిన కాంగ్రెస్

 ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అదేశాలను ధిక్కరించి నామినేషన్ వేసిన  19 మంది రెబల్  అభ్యర్థులను 6 ఏళ్ల పాటు బహిష్కరించి కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు ఎం కోదండరెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే కాకుండా, ప్రజాకూటమి అభ్యర్థులు నిలబడిన చోట నామినేషన్ వేసిన వారిని కూడా బహిష్కరించామని ఆయన ఒక ప్రటనలో తెలిపారు. ప్రజాకూటమి ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు పెరిగాయని, ముఖ్యమంత్రి కెసియార్ కు ఓటమి భయం పట్టుకుందని అందువల్ల  కాంగ్రెస్ 

  బహిష్కరణకు గురయిన అభ్యర్థులు, వారి నియోజకవర్గాలు ఇవే…