రెండో వన్డేలో 250 పరుగులకు భారత్ ఆలౌట్

నాగ్ పూర్ లో ఆసీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచిన ఆసీస్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 250 పరుగులకు ఆలౌటయ్యింది. భారత బ్యాట్ మెన్స్ రోహిత్, ధోని డకౌట్, కేదార్ 11, రాయుడు 18, శంకర్ 46, కోహ్లీ 116, పరుగులు చేశారు. దీంతో భారత్ స్కోర్ 250 పరుగులకు చేరుకుంది.  ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 4, జంపా రెండు వికెట్లు తీసుకున్నారు. మ్యాక్స్ వెల్, లియోన్ లు చెరో వికెట్ తీశారు.