Poll : నూతన్ నాయుడు కేసులో జగన్ ప్రభుత్వం వేస్తున్న అడుగులు న్యాయం జరిగే విధంగానే ఉన్నాయా ?

Poll On Nutan Naidu Issue

విశాఖ పెందుర్తిలో కలకలంరేపిన శిరోముండనం కేసులో నిందితులకు కోర్టు రెండు వారాలు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ నూతన్ నాయుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయం మీద క్లారిటీ లేదు. మరొకప్కన్న బాధితుడికి జగన్ ప్రభుత్వం లక్ష రూపాయలు పరిహారం తో పాటు కాంట్రకట్ జాబ్ ఇప్పించింది. నూతన్ నాయుడు జనసేన వ్యక్తి అని కొందరు, కాదు వైసీపీ వ్యక్తి అని మరికొందరు వాదిస్తున్నారు.

Poll On Nutan Naidu Issue
Poll On Nutan Naidu Issue

ఇదంతా జరుగుతూ ఉండగానే మరోవైపు జ్యుడీషియల్‌ రిమాండ్‌ నుంచి తప్పించుకునేందుకు నూతన్ భార్య మధుప్రియ అనారోగ్యమని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ కేజీహెచ్‌ వైద్య పరీక్షల్లో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తేల్చారట. మొత్తం మీద స్టేట్ లోనే ఈ టాపిక్ హాట్ లో బాగంగా “తెలుగు రాజ్యం” ప్రత్యేక అభిప్రాయం సేకరణలో పాల్గొని, మీ అభిప్రాయం చెప్పండి.

[yop_poll id=”1″]