IPL 2022 | ఐపీఎల్‌లో ఆరంభం వేళ ఫ్యాన్స్‌ను బ్యాడ్ న్యూస్

IPL 2021 to resume on September 19 in UAE

మరికొద్ది రోజుల్లో ప్రారంభకానున్న ఐపీఎల్ కోసం బీసీసీఐ సన్నాహాలు మెుదలుపెట్టింది. అయితే గతేడాది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. అయితే ఈ ఐపీఎల్‌కు కూడా ప్రేక్షకులను పూర్తిగా అనుమతిస్తారా? లేదా.. అని అనుమానాలు నెలకొన్న వేళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 26న ప్రారంభమయ్యే ఐపీఎల్ 15కు 25 శాతం ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. మహారాష్ట్రలోని పూణే, ముంబై నగరాల్లోని స్టేడియాల్లోనే ఐపీఎల్ 15 జరగనుంది.