జమ్ముకశ్మీర్​లో భారీ పేలుడు.. నలుగురు మృతి!

జమ్ముకశ్మీర్​లో భారీ పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 11 మందికి గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జమ్ములోని రెసిడెన్సీ రోడ్​ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు ఆస్పత్రికి తరిలించిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.