రెండో వన్డేలో చెలరేగిన భారత్, న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం

న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 324 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 87, శిఖర్ ధావన్ 66, కోహ్లీ 43, రాయుడు 47, ధోని 48, జాదవ్ 22 పరుగుల చేశారు. న్యూజిలాండ్ బౌలర్లు బౌల్ట్, ఫెగ్గుసున్ చెరో రెండు వికెట్లు తీశారు. ఐదు వన్డేల సిరీస్ లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంతో ఉంది. రెండో వన్డేలో కూడా భారత్ విజయం దిశగా ఉంది.