వైరల్ : మహేష్ విషయంలో విచారం వ్యక్తం చేసిన బాలీవుడ్ బ్యూటీ.!

టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హాంక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన కెరీర్ లో 28వ సినిమాని హైయెస్ట్ బడ్జెట్ తో చేస్తుండగా నెక్స్ట్ అయితే రాజమౌళి తో మహేష్ చేయనున్నాడు. మరి ఇదిలా ఉండగా ఈ ఏడాది మహేష్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది కూడా అందరికీ తెలిసిందే.

మరి లేటెస్ట్ గా అయితే మహేష్ విషయంలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ షిర్లే సెటియా విచారం వ్యక్తం చేసింది. అయితే తాను కూడా మహేష్ కి వీరాభిమాని ని కాగా అయితే ఇటీవల మహేష్ ఇంట జరిగిన విషాదాలతో తాను మరింత స్ట్రాంగ్ గా మారగా తనకి మరియు తన కుటుంబానికి ఆ దేవుడు మరింత బలాన్ని మరియు ప్రాస్పర్టీ చేకూర్చాలని కోరుకుంటున్నట్టుగా ఆమె తెలిపింది.

ఈ కృష్ణ వ్రిందా విహారి బ్యూటీ. మరి ఈ యంగ్ బ్యూటీ అయితే బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈమెకి భారీ ఫాలోయింగ్ ఉంది. పైగా ఈమె బాలీవుడ్ లో ఎన్నో పాటలు కూడా పాడింది. దీనితో ఇప్పుడు ఈమె ట్వీట్ అయితే మహేష్ అభిమానుల్లో మంచి వైరల్ గా మారింది.