కరోనా భారిన పడ్డ మణిరత్నం.. ఆందోళలనలో అభిమానులు!

మళ్ళీ కోవిడ్ ప్రభావం ఎక్కువ కావడంతో అందరూ కరోనా భారిన పడుతున్నారు. దీంతో తాజాగా సినీ దర్శకుడు మణిరత్నం కూడా కరోనా భారిన పడ్డారు. ఈయన దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ 1 సెప్టెంబర్ 30 న విడుదల కానుంది. ఈ సందర్భంగా గత వారంలో టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

దీంతో ఆ సమయంలో సినీ బృందం పాల్గొనగా ఎవరూ కోవిడ్ నియమాలను పాటించలేదు. దీంతో ఆయనకు కరోనా సోకిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయనకు చెన్నై లోని అపోలో ఆసుపత్రి చికిత్స అందుతుంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతారు.