రోజుకు కేవలం రూ.170 పెట్టుబడితో సులువుగా కోటీశ్వరులయ్యే అవకాశం.. ఎలా అంటే?

మనలో చాలామంది డబ్బులను పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియక పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారు. అయితే రోజుకు కేవలం రూ.170 పెట్టుబడితో సులువుగా కోటీశ్వరులయ్యే అవకాశం అయితే ఉంది. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ ద్వారా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను పొందవచ్చు.

నెలకు 5 వేల రూపాయల చొప్పున పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 40 ఏళ్ల తర్వాత ఏకంగా కోటి రూపాయలను పొందే అవకాశం ఉంటుంది. ఎక్కువ సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగించడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు.

సిప్ ద్వారా పెట్టుబడులు పెట్టేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. తక్కువ వయస్సులో పెట్టుబడులు పెట్టడం మొదలుపెడితే మంచిది.

సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ లను సంప్రదించడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంక్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.