రూ.200 పెట్టుబడితో ఏకంగా రూ.1,46,000 పొందే అవకాశం.. ఏం చేయాలంటే?

మన దగ్గర ఉన్న డబ్బులను పెట్టుబడి పెట్టడానికి ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. తెలివిగా డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో అదిరిపోయే లాభాలను పొందవచ్చు. రోజుకు 200 రూపాయల చొప్పున ఒక స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఏకంగా 1,46,000 రూపాయలు పొందవచ్చు. ఈ స్కీమ్ పేరు కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కాగా 18 ఏళ్లు దాటిన వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

కనీసం 1000 రూపాయల పెట్టుబడితో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పిల్లలు గార్డియన్స్ సమక్షంలో ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ఇండియన్ పోస్టాఫీస్ స్కీమ్ కాగా ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల తర్వాత ఆ మొత్తం డబుల్ అవుతుంది. రిస్క్ లేకుండా డబ్బులు డబుల్ అయ్యే స్కీమ్ కావడంతో ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ లో 5000 రూపాయలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ కింద రూ.10,000 పొందే అవకాశం ఉంటుంది. రోజుకు రూ.200 చొప్పున సంవత్సరం పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 73,000 రూపాయలు పెట్టుబడి కాగా 9 సంవత్సరాల తర్వాత రూ.1,46,000 పొందే అవకాశం ఉంటుంది. రిస్క్ లేని కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కావడంతో ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. పదేళ్ల తర్వాత డబుల్ మనీ పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై ఫోకస్ చేయవచ్చు.

రోజుకు 200 రూపాయలు సేవ్ చేయడం మరీ కష్టమేం కాదు. మనం డబ్బులను సేవ్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో బెనిఫిట్ కలుగుతుంది. కొంత మొత్తం పెట్టుబడి పెడితే కొన్నేళ్ల తర్వాత భారీమొత్తం సొంతమవుతుందని చెప్పవచ్చు. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.