నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. భారీ వేతనంతో అసిస్టెంట్ లోకోపైలెట్ ఉద్యోగ ఖాళీలు!

ఇండియన్ రైల్వే నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్‌ లోకో పైలట్‌, ట్రెయిన్‌ మేనేజర్‌, టెక్నీషియన్‌, జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 323 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. 2023 సంవత్సరం ఆగష్టు 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

100 నిమిషాలకు పరీక్ష జరగగా గంటన్నర సమయంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. https://www.rrcnr.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు వేతనం భారీ స్థాయిలో ఉండనుంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఫీజు కూడా పరిమితంగానే ఉందని తెలుస్తోంది.