విటిపిఎస్ క్వార్టర్స్ లో కొండచిలువ కలకలం (వీడియో)

విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్  క్వార్టర్స్ లోకి  కొండ చిలువ ప్రవేశించి కలకలం  సృష్టించింది. విటిపిఎస్ సిబ్బంది నివాసముండే స్ క్వార్టర్స్ 3 వ బ్లాకులో  కొండ చిలువ సంచరిస్తుండాన్ని కాలనీ వాసులు గమనించారు. కొండ చిలువ సంచారం  కాలనీవాసులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.  అధికారులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.  అటవీ శాఖ సిబ్బంది  కొండ చిలువను పట్టుకుని కొండపల్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు.