వంగవీటి రాధ ఇంటి వద్ద ఉద్రిక్తత

విజయవాడ వంగవీటి రాధ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

భారీగా  వైసీపీ శ్రేణులు,అభిమానులు అక్కడికి చేరుకున్నారు.

విజయవాడ సెంట్రల్ సీటు రాధకు ఇవ్వాలంటూ ఆందోళన మొదలుపెట్టారు.

ఈ సీటును కాంగ్రెస్ నుంచి వైసిపిలో చేరిన మల్లా ది విష్ణు కు  ఇస్తే పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.