జగన్ సభ ఇది… కంచెరపాలెంలో కనివిని ఎరుగని జనం

వైస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖ నగరానికి చేరిన సందర్భంగా కంచరపాలెంలో సభ జరిగింది. మొత్తగ జగన్ ప్రజాసంకల్పయాత్రలో సభలో ఇదే హైలైట్. విపరీతంగా జనం వచ్చారు. బహుశా గతంలో ఎవరి సభకు ఇంత మంది హాజరయి ఉండరు. ఇది చరిత్రలో నిలిచిపోతుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు,
ఇదిగో వీడియో…