తిత్లీ తుఫాను బాధితులను పరామర్శిస్తున్న పవర్ స్టార్ (వీడియో)

తిత్లీ తుఫాను దెబ్బతో విలవిల్లాడిన  శ్రీకాకుళం జిల్లాలో  బాధితులను పరామర్శించేందుకు  ఈ రోజు జనసేనాని జిల్లాలో పర్యటించారు.  

బాధితులతో మాట్లాడి  తుఫాను వల్ల  జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. వారికి తాను  అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

పర్యటనలో  నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.