అక్కినేని వారు మల్టిస్టార్ చిత్రం

అక్కినేని ఫ్యామిలీ హీరోలు క‌లిసి న‌టించిన చిత్రం మ‌నం. ఈ చిత్రం వారి మ‌న‌సులని ఎంత‌గానో హ‌త్తుకుంది. నాగేశ్వ‌ర‌రావు న‌టించిన చివరి చిత్రం కూడా ఇదే కావ‌డంతో ఈ చిత్రాన్ని చాలా స్పెష‌ల్‌గా భావిస్తారు అక్కినేని కుటుంబ స‌భ్యులు. అయితే తాజాగా నాగార్జున‌తో మ‌న్మ‌థుడు 2 చిత్రాన్ని తెర‌కెక్కించిన రాహుల్ ర‌వీంద్ర‌న్ త్వ‌ర‌లో అక్కినేని హీరోలు నాగ చైత‌న్య‌, అఖిల్‌తో క‌లిసి ఓ మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌నున్నాడ‌ట‌.

ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో కీర్తి సురేష్‌, స‌మంత కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.