Poll : న్యాయ వ్యవస్థ vs జగన్ విషయం లో చంద్రబాబు వాదన తో మీరు ఏకీభవిస్తారా ?

సీఎం జగన్ న్యాయ వ్యవస్థపై యుద్దానికి దిగటంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసిన లేఖను ప్రభుత్వ ముఖ్య సలహాదారులతో ప్రెస్‌మీట్ పెట్టించి మరీ మీడియాకు విడుదల చేశారు. న్యాయమూర్తులకు రాజ్యాంగంలో.. రాజకీయ వ్యవస్థ నుంచి దాడిని తప్పించుకోవడానికి రక్షణలు ఉన్నాయి.

వారు నిష్పాక్షికంగా తీర్పులు చెప్పడానికి భయం లేని.. పరిస్థితుల్లో న్యాయం చెప్పడానికి వారికి రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. ఒకపక్క టీడీపీ వాదన ప్రకారం, జగన్ తన కేసుల విషయం లో త్వరలో శిక్షలు అనుభవించబోతున్నారు అనీ దానిని కవర్ చేసుకోవడం కోసం న్యాయ వ్యవస్థ మీద బురద జల్లుతున్నారు అనీ అంటున్నారు. నేరుగా చంద్రబాబు ఈ మాట చెప్పడం విశేషం.

Poll On Ys Jagan Mohan Reddy to complain against judges
Poll On Ys Jagan Mohan Reddy to complain against judges

 

[poll id=”11″]