భానుడి భగభగ.. సూర్యుడి ప్రతాపాగ్నకి ప్రజలు విలవిల

వేసవి అరభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు భగభగ మంటున్నాడు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. ఏపీలో గరిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. రాయలసీమలో 34 డిగ్రీలకు వరకు నమోదవుతోంది. రోజురోజుకు పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. రానున్న రోజుల్లొ మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మార్చి నెల చివరిలో 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారుభానుడి భగభగ..