Deepika Pilli: నిద్రలేని రాత్రులు గడుపుతున్న బుల్లితెర యాంకర్.. కారణం ఏమిటో…?

Deepika Pilli : సోషల్ మీడియా ద్వారా చాలా మంది లో ఉన్న టాలెంట్ ని బయటకు తీస్తున్నారు. ఈ ఈ క్రమంలో ఎంతోమంది ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అటువంటి వారిలో బుల్లితెర యాంకర్ దీపిక పిల్లి కూడా ఒకరు. ఒకప్పుడు టిక్ టాక్ వీడియోస్ ద్వారా దీపిక పిల్లి ఫేమస్ అయ్యింది. దీంతో ఈ అమ్మడుబుల్లితెరపై కనిపించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం దీపిక పిల్లి మాత్రం బుల్లితెరపై స్టార్‌గా మారింది. టిక్ టాక్ వీడియోస్ ద్వార పాపులర్ దీపిక పిల్లిని మల్లెమాల తన టీంలోకి తీసుకుంది. దీంతో ఢీ షోలో మెంటర్ గా దీపిక పిల్లి బుల్లితెరపై కనిపించింది. కానీ ఆమెకు ఈ షో ద్వారా తగినంత గుర్తింపు లభించలేదు.

ఢీ షో లో మెంటర్ గా కనిపించిన దీపిక , ఆదికి పి ట్రాక్ వర్కవుట్ చేద్దామని మల్లెమాల వారు ప్రయత్నించారు.
ఇలా ఇద్దరి మద్య లవ్ ట్రాక్ నడపటం, వాటిని ఎంకరేజ్ చేయటం మల్లేమాల వారికి బాగా అలవాటు. జబర్దస్త్ లో కూడా సుధీర్ – రష్మి , వర్ష – ఇమాన్యుల్ ని కూడా ఇలాగే పాపులర్ చేశారు. వీరిలాగే దీపిక పిల్లి – ఆది జంటని కూడా పాపులర్ చేయాలి అనుకున్నారు.
కానీ వచ్చిన మొదటి రోజే.. దీపిక పిల్లి.. నీ చెల్లి అని అనేసింది. దీంతో ఆ ట్రాక్ మిస్ అయ్యింది. దీంతో దీపిక పిల్లి ఢీ షోలో ఎలాంటి చమక్కలు లేకుండా పోయింది. కానీ షో ద్వార రష్మి తో దీపిక కి మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ఇద్దరూ సిస్టర్స్‌లా కలిసిపోయారు. వీకెండ్ లో కూడా ఇద్దరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు.

ఇక రష్మి బాటలో దీపిక కూడా పెట్ లవర్ గా మారిపోయింది. రష్మీ ఇంట్లో ఉండే పెట్ చుట్కీతో దీపిక ఎంతో క్లోజ్‌గా ఉంటుంది. అలా దీపిక పిల్లి, రష్మీ ఇద్దరూ కలిసి మంచి స్నేహితులుగా మారిపోయారు.
పెట్స్ ని చూసుకోవటానికి అప్పుడప్పుడు రష్మీతో దీపిక నౌట్ అవుట్లు చేస్తుంటుంది. తాజాగా దీపిక మరొకరి నిద్ర లేని రాత్రి గడపాల్సి వచ్చింది. దీపిక పిల్లి పుస్తకాలు చదువుతూ తెల్లవారుజమున వరకూ మేల్కొంది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో తెలియచేసింది. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో పుస్తకం చదువుతున్నట్టు గా ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.