అక్కడ “ఆర్ ఆర్ ఆర్ 2” పై క్రేజీ అప్డేట్ కన్ఫర్మ్ చేసిన రాజమౌళి.!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర తిరుగు లేని నెంబర్ 1 దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే జక్కన్న ఇప్పుడు తన భారీ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) సక్సెస్ ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. రీసెంట్ గానే జపాన్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యగా అక్కడ ఈ చిత్రంపై భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.

అలాగే అక్కడికి కూడా వెళ్లిన రాజమౌళి లేటెస్ట్ గా అయితే చికాగోలో జరిగిన స్పెషల్ షో కోసం కూడా వెళ్లారు. మరి అక్కడ షో కంప్లీట్ అయ్యాక ఆ దేశం ఆడియెన్స్ తో ముచ్చటించిన రాజమౌళి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ని చేసాడు. ఈ చిత్రానికి సీక్వెల్ అయితే ఉందని కన్ఫర్మ్ చేసి ఇప్పుడు సీక్వెల్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలిపాడు.

దీనితో ఇప్పుడు న్యూస్ మంచి కేజ్రీగా ఆల్రెడీ కొన్ని రోజులు కితమే సినిమా లైన్ ఎలా ఉండొచ్చు అనేదానిపై కూడా రాజమౌళి పలు ఆసక్తికర కామెంట్స్ చెయ్యగా ఇవి కూడా మంచి హాట్ టాపిక్ అయ్యాయి. ఇంకా ఈ సినిమాలో అయితే ఎన్టీఆర్ రామ్ చరణ్ ల హీరోలుగా నటించగా మరింతమంది స్టార్స్ ఈ చిత్రంలో నటించారు.