ముంబై ఇండియన్స్‌కి మరో ఓటమి

Mumbai Indians won by 57 runs

ముంబై ఇండియన్స్‌కు వరుసగా మరో ఓటమి ఎదురైంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచులో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ నిర్దేశించిన 199 పరుగుల  లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబయి 186 పరుగులకే పరిమితమైంది. కీలక సమయంలో పంజాబ్‌ బౌలర్లు రాణించడంతో  ముంబై బ్యాట్స్ మెన్స్ తొకముడిచారు.