బ్రేకింగ్: సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ

PM Modi to address the nation at 6 pm

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో ప్రకటన చేశారు.

PM Modi to address the nation at 6 pm
PM Modi to address the nation at 6 pm

నా దేశ ప్రజలతో ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఒక విషయం చెప్పబోతున్నాను.. అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

ఏ విషయం మీద మోదీ మాట్లాడుతారు.. అనే విషయం తెలియనప్పటికీ ప్రధాని కరోనా వైరస్ గురించే మాట్లాడుతారని తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటం.. రికవరీ కేసులు కూడా పెరుగుతుండటంతో.. ఖచ్చితంగా దేశంలో కరోనా పరిస్థితులపై దేశ ప్రజలతో ప్రధాని మాట్లాడుతారని తెలుస్తోంది.