Jagan: అత్యాచార బాధితురాలి కుటుంబానికి పరిహారం ప్రకటించిన జగన్..

Ex Ministers To Get Same Respect

Jagan: ఇటీవలే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగిన సంఘటన తెలిసిందే. ఇక ఈ ఘటనపై ఇప్పటికే పలువురు మంత్రులు కూడా స్పందించారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆ బాధితురాలిని పరామర్శించిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా జగన్ కూడా ఈ విషయం గురించి స్పందించగా.. ఆ బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఘటనలో నిర్లక్ష్యం ఉన్న వారిని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాడు. ఈ విషయం పట్ల బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో దీని పట్ల తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.