ఇంట్లో అగ్ని ప్రమాదం.. ఐదుగురు స‌జీవ‌ద‌హ‌నం

కుటుంబ స‌భ్యులంతా గాఢ నిద్ర‌లో ఉండగా ఆ ఇంట్లో మంట‌లు చెల‌రేగాయి. ఈ క్ర‌మంలో కుటుంబంలోని ఐదుగురు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని ద‌ళ‌వ‌పురంలో  చోటు చేసుకుంది.ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.