పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ మార్పు.. కొత్త తేదీలు ఇవే!

No Exams, What About the Future Of Students?

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. మే 23 నుంచి జూన్‌ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరగనుంది. మే 23న ప్రథమ భాష (ఫస్ట్​ లాంగ్వేజ్​).24న ద్వితీయ భాష (సెకండ్​ లాగ్వేంజ్​),25న ఇంగ్లీష్​పరీక్షలు జరగనుండగా.. 26న గణితం,27న సామాన్య శాస్త్రం (Physics & biology)28న సాంఘిక శాస్త్రం (Social) పరీక్షలు జరగనున్నాయి. 30న ఓఎస్ఎస్​సీ పేపర్-1 (Sanskrit & Arabic),31న పేపర్-2 (Sanskrit & Arabic)జూన్​ 1న ఒకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.