సమాధులకు బార్ కోడ్ పెట్టిన ఆ దేశం..

ఈమధ్య చాలా వింతలు జరుగుతున్నాయి. నిజానికి ఆ వింతలను ఊహించుకోవడానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇదిలా ఉంటే మరోచోట ఓ వింత విషయం బయటపడింది. ఓ దేశం సమాధులకు బార్ కోడ్ పెట్టి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

ఇంతకు ఆ దేశం ఏదో కాదు జపాన్. ఇక ఇక్కడ ఎవరైనా చనిపోతే వారిని పూర్తి సమాధి చేస్తారు. ఆ తర్వాత ఆ సమాధిపై బార్ కోడ్ ను ఏర్పాటు చేస్తారు. ఇక ఆ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ సమాధి లో పూడ్చిన వ్యక్తి పేరుతో సహా పూర్తి వివరాలు తెలుస్తాయట. ఇక ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఇదెక్కడి వింత అని అనుకుంటున్నారు.