సముద్ర తీరాన భర్తతో చిల్ అవుతున్న అనసూయ … వైరల్ అవుతున్న రొమాంటిక్ ఫొటోస్…!

అందాల యాంకర్ అనసూయా గురించి తెలియని వారుండరు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా యాంకర్గా పాపులర్ అయిన అనసూయ తన మాటలతోనే కాకుండా తన అందాలతో కూడా ప్రేక్షకులని అలరిస్తోంది. ఇద్దరి పిల్లల తల్లి అయిన కూడా పదహారేళ్ళ పడుచు పిల్లలా అందాలతో కనువిందు చేస్తోంది. అనసూయా ఇలా బుల్లితెర మీద మాత్రమే కాకుండా వెండితెర మీద కూడా తన టాలెంట్ నిరూపించుకుంతోంది. సోగ్గాడే చిన్నినాయన, క్షణం, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలో నటించి అందరిని మెప్పించింది. ప్రస్తుతం అనసూయా అరడజను పైగా సినిమాల్లో నటిస్తోంది.

ఒకవైపు బుల్లితెర మీద యాంకర్ గా మరొకవైపు వెండితెర మీద నటిగా నిత్యం బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన అందమైన ఫోటోలతో ప్రతీ వారం సోషియల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అంతేకాకుండా తన ఫ్యామిలీ కి సంబందించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. అనసూయ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో తన భర్తతో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి.

ఈ ఫోటోలలో అనసూయ సముద్ర తీరాన తన భర్తతో ఎంజాయ్ చేస్తోంది. తన భర్తను కౌగిట్లో బిగించి ముద్దులతో ముంచెత్తింది. అనసూయ ఇంత రొమాంటిక్ గా ఉండటానికి కారణం తన పెళ్లి రోజు. తన 12 వ పెళ్ళి రోజు సందర్భంగా అనసూయ తన భర్తతో కలిసి సముద్రతీరాన వెకేషన్ ఎంజాయ్ చేసింది. ఈ ఫోటోలలో అనసూయ షార్ట్ లో తన తొడల అందాలు చూపిస్తు నెటిజన్స్ కి చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతము ఈ ఫోటోలు సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.