రేపు మ‌ధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ

 Andhra settlers saves TRS party inGHMC elections 

12వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు తెలంగాణ మంత్రివ‌ర్గం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగ‌తి భ‌వ‌న్‌లో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ కేబినెట్ స‌మావేశానికి మంత్రులంద‌రూ హాజ‌రు కానున్నారు. ఈ స‌మావేశంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు