యుద్ధ కమాండర్ ను కోల్పోయిన భారత్ (వీడియో)

పాకిస్థాన్ లో భారత్ కు చెందిన మిగ్ 21 బైసన్ యుద్ధ విమానం కూలిపోయినట్టు విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. కమాండర్ అభినందన్ ఆచూకీ దొరలేదన్నారు. కమాండర్ అభినందన్ పాక్ అదుపులో ఉన్నట్టు పాకిస్థాన్ ఇప్పటికే ఒక వీడియో విడుదల చేసింది. దీంతో వింగ్ కమాండర్ అభినందన్ పాక్ అదుపులో ఉన్నట్టు స్పష్టమైంది. తీవ్రమైన గాయాలతో అభినందన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని పాక్ ప్రధాని కూడా ధృవీకరించారు. 

https://www.youtube.com/watch?v=DTzyJCAKv4w