బాలీవుడ్ లో విషాదం.. కిడ్నీ సమస్యలతో హీరోయిన్ కన్నుమూత

bollywood actress Mishti Mukherjee Passes Away In Bengaluru

బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నటి మిస్తీ ముఖర్జీ కన్నుమూశారు.

bollywood actress Mishti Mukherjee Passes Away In Bengaluru
bollywood actress Mishti Mukherjee Passes Away In Bengaluru

శుక్రవారం రాత్రి ఆమె పరిస్థితి విషమించి మరణించినట్టు తెలుస్తోంది. మిస్తీ హిందీ, బెంగాలీ సినిమాల్లో నటించింది. తన ఆరోగ్యం కోసం కీటో డైట్ ను ఫాలో అయిన మిస్తీ.. కీటో డైట్ వల్ల తన కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

2012 లో బాలీవుడ్ లో రాకేశ్ మెహతా సినిమా లైఫ్ కీ తో లగ్ గయి అనే సినిమాలో మిస్తీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి పలు హిందీ, బెంగాలీ సినిమాల్లో నటించడంతో పాటు పలు మ్యూజిక్ వీడియోల్లోనూ మిస్తీ పాల్గొన్నది.

bollywood actress Mishti Mukherjee Passes Away In Bengaluru
bollywood actress Mishti Mukherjee Passes Away In Bengaluru

ఆ తర్వాత 2013లో మిస్తీ.. మైన్ కృష్ణా హూన్ అనే సినిమాలో నటించింది. తను బెంగళూరులో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు.

తన అకాలమరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు మిస్తీకి నివాళులు అర్పించారు. తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.