నేటి మార్కెట్ లో బంగారం, వెండి ధరలివే

మార్కెట్ లో పసిడి ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. స్టాక్ మార్కెట్ల ప్రభావం బంగారం పై పడింది. మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,380, విజయవాడలో రూ.33,260, విశాఖపట్నంలో రూ.33,350, ప్రొద్దుటూరులో రూ.33,100, చెన్నైలో రూ.32,390గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,910, విజయవాడలో రూ.30,850, విశాఖపట్నంలో రూ.30,680, ప్రొద్దుటూరులో రూ.30,710, చెన్నైలో రూ.30,920గా ఉంది.

 వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,900, విజయవాడలో రూ.40,200, విశాఖపట్నంలో రూ.39,800, ప్రొద్దుటూరులో రూ.40,000, చెన్నైలో రూ.42,200 గా ఉంది.