Corona Virus: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. 24 గంటల్లో ఏపీలో 11,571 కరోనా పరీక్షలు నిర్వహించగా 141 మందిలో పాజిటివ్‌గా తెలింది. అత్యధికంగా కృష్ణాలో 41, పశ్చిమ గోదావరిలో 23 కేసులు నమోదయ్యాయి. 450 మంది కరోనా నుంచి కోలుకొగా… ఇద్దరు మరణించారు. 2014 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 23,17,953 మంది కరోనా సోకింది. వారిలో 23,01,210 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 14 729.