క్షణం,అమీ తుమీ,గూఢచారి,వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివిశేష్ కథానాయకుడుగా రూపొందుతోన్న థ్రిల్లర్ `ఎవరు, పివిపి సినిమా బ్యానర్పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. వెంకట్ రామ్జీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఈ చిత్రంలో రెజీనా కసండ్ర హీరోయిన్గా నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా కాపీ కాపీ పేస్ట్ లా చేశారు అని సోషల్ మీడియా లో టాక్ ఈ సినిమా ఇన్విసాబుల్ గెస్ట్ అనే సినిమా అని పలువురు చర్చికోవటం జరుగుతుంది.