దుబ్బాక ఉప ఎన్నిక.. ఐదు రౌండ్లు పూర్తి.. ఆధిక్యంలో బీజేపీ

bjp has majority after 5 rounds in dubbaka

దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇంకా షాక్ తగులుతూనే ఉంది. దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ ఉదయమే ప్రారంభం అయింది. మొత్తం 18 రౌండ్లు ఉండగా… ఇప్పటికే 5 రౌండ్ల కౌంటింగ్ జరిగింది. ఈ 5 రౌండ్లలో బీజేపీ పార్టీ ఆధిక్యంలో ఉంది. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉండగా.. మూడో స్థానంలో టీఆర్ఎస్ ఉంది.

bjp has majority after 5 rounds in dubbaka
bjp has majority after 5 rounds in dubbaka

ఐదో రౌండ్ కౌంటింగ్ లో బీజేపీకి 16517 ఓట్లు రాగా… టీఆర్ఎస్ అభ్యర్థికి 13497 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి లీడ్ లో ఉండటంతో… బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. బీజేపీ తెలంగాణ పార్టీ చేసిన కృషికి తగిన ప్రతిఫలం లభిస్తోందంటూ… బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ తెలిపారు.