కొలువు తీరిన ఏపీ నూతన మంత్రివర్గం!

ఏపీ నూతన మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన కేబినెట్‌లో 11 మంది పాత మంత్రులు కాగా కొత్తగా 14 మంది అవకాశం ఇచ్చారు.

ప్రమాణం చేసిన మంత్రులు

అంబటి రాంబాబు, అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమరనాథ్‌, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషాశ్రీ చరణ్‌, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్‌, పి. రాజన్నదొర, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజిని