నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముసలం

నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముసలం రాజుకుంటోంది. ముగ్గురు సీనియర్ నాయకులపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, రాంరెడ్డి దామోదర్​రెడ్డిపై ఆసంతృప్తి వ్యక్తం వారిపై కాంగ్రెస్ హైకామండ్‌కు కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్‌కు నష్టం చేసిన రవిని మళ్లీ పార్టీలోకి తీసుకొస్తున్నారని నేతలపై ఆయన మండిపడ్డారు